- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‘‘తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష’ను చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలని సూచించారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వెల్లడించారు. రైతుబంధు నిధులు విడుదల చేసి, రైతు రుణమాఫీ చేయాలని కోరారు.
Next Story