శ్రీశైలం అగ్నిప్రమాదంపై బండి విచారం

by  |
శ్రీశైలం అగ్నిప్రమాదంపై బండి విచారం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఘటనపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. కాగా, విద్యుత్ కేంద్రంలో ఒక్కసారి మంటలు చెలరేగి పలువురు ఉద్యోగులు సొరంగంలోనే చిక్కుకున్న విషయం విధితమే.

Next Story

Most Viewed