- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాఠీ దెబ్బలకు భయపడం
<p>దిశ,వెబ్ డెస్క్: దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోందని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. లాఠీ దెబ్బలకు, కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైందని అన్నారు. మొన్నటి వరకు కేటీఆర్ సీఎం అన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు సంతోశ్ అంటున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగుతోందని అన్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతోందని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. లాఠీ దెబ్బలకు, కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో లొల్లి మొదలైందని అన్నారు. మొన్నటి వరకు కేటీఆర్ సీఎం అన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు సంతోశ్ అంటున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం అని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగుతోందని అన్నారు.
Next Story






