- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: దేశంలో సిద్దాంతాలు ఉన్న పార్టీలు బీజేపీ, వామపక్షాలే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మంత్రులందరూ డమ్మీలే అని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ది జరుగుతోందని వెల్లడించారు. మంత్రి పువ్వాడ అజయ్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీజేపీని విమర్శించినందుకు మంత్రి సిగ్గుపడాలన్నారు. పువ్వాడ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసని చెప్పారు.
Next Story