- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం 2లక్షల ఇండ్లను ఇచ్చిందని తెలిపారు. ఇండ్ల పథకానికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్ల పేరుతో పేదలను మోసం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పథకాల పేర్లను మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. రైతు వేదికల్లోనూ కేంద్రం 50శాతం నిధులను ఇచ్చిందన్నారు.
Next Story