ఏపీలో ఒకే మతం రాజ్యమేలుతోంది : బండి సంజయ్

by  |
ఏపీలో ఒకే మతం రాజ్యమేలుతోంది : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. ఈ దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒకే మతం రాజ్యమేలుతోందని , బదులుగా వైసీపీ ప్రభుత్వం మూట ముళ్లె సర్దుకునేలా తరిమికొడుతామన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed