- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. ఈ దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒకే మతం రాజ్యమేలుతోందని , బదులుగా వైసీపీ ప్రభుత్వం మూట ముళ్లె సర్దుకునేలా తరిమికొడుతామన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ స్పష్టం చేశారు.
Next Story