- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి గోపుర తాపడానికి చెన్నూరు నియోజకవర్గం ప్రజల పక్షాన కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలు కలిగిన ప్రజలు విరాళాలుగా ఇచ్చిన డబ్బులతో కిలో బంగారం కొని ఆలయానికి పంపించనున్నట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
Next Story