- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రజలందరూ మట్టి గణపతిని మాత్రమే పూజించాలని రాష్ట్ర విద్యుత్ అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం వినాయకచవితి పండుగ వాతావరణం పై నిబంధనలు విధించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే వినాయకుని ప్రతిమ పెట్టుకొని పూజించుకోవాలని కోరారు.
పర్యావరణాన్ని రక్షించడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. భావి తరాలవారికి మంచి ప్రకృతిని అందించాలని, అందుకోసమే పర్యావరణం కలుషితం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక ప్రతిమలను వినియోగించవద్దని సూచించారు. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story