- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మా ఎన్నికల పోలింగ్ మొదలైంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు తరలివస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో పోలింగ్ ప్రాంగణం సందడిగా మారింది. అటు పవన్ కల్యాణ్, రాంచరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తనికెళ్ల భరణితో పాటు పలువురు నటీనటులు ఓటు వేసేందుకు వచ్చారు.
Next Story