ఓటేసిన బాలయ్య, చిరు

by  |
ఓటేసిన బాలయ్య, చిరు
X

దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికల పోలింగ్ మొదలైంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు తరలివస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో పోలింగ్ ప్రాంగణం సందడిగా మారింది. అటు పవన్ కల్యాణ్, రాంచరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తనికెళ్ల భరణితో పాటు పలువురు నటీనటులు ఓటు వేసేందుకు వచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed