- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో వివాదంగా మారిన సినిమా టికెట్ల ధరల విషయంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హీరోగా నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, తెలుగు సినిమా అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
Next Story