- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ NTR ఘాట్ వద్ద ఆయన సమాధికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీయార్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు.
ఆయన ఒక యుగపురుషుడని, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వనటుడిగా ఎదిగారని కితాబిచ్చారు. నీతి, నిజాయితీతో బతికారని, ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారన్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు ఏదైనా సేవ చేయాలని పార్టీ స్థాపించారని.. పేద ప్రజల జీవితాల్లో వెలుగును ఎన్టీఆర్ నింపారని చెప్పుకొచ్చారు.
Next Story