- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బద్వేల్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ విజయదుధుంభి మోగిస్తోంది. ఏడు రౌండ్లు పూర్తైన తర్వాత వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 60,765 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. దీంతో విజయవాడలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సంబురాలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు హంగామా చేస్తున్నారు. ఏడో రౌండ్ ముగిసిన తర్వాత వైసీపీ అభ్యర్థి సుధ 74,991 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ 14,286, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ 4252 ఓట్లు సాధించారు.
- Tags
- badwel
Next Story