- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఆటగాళ్ల వేలంలో సన్ రైజర్స్ జట్టు కూర్పుపై హైదరాబాద్కు చెందిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సన్ రైజర్స్ జట్టులో కనీసం ఒక్క హైదరాబాదీకి స్థానం లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నారు.
విషయంపై ట్విట్టర్లో స్పందించిన అజార్.. హైదరాబాద్ జట్టులో స్థానికులకు చోటు లేదంటూ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్కు చెందిన హనుమవిహారిని తీసుకున్న సన్ రైజర్స్ ఈసారి అతన్ని జట్టులోనికి తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది.
Next Story