- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్తో పాటు, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ జాతీయ నేత ఆజాద్ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్కు ఫిర్యాదుచేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ డిప్యూటీ చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళడమే కాకుండా, మైక్ విరగొట్టారనే నెపంతో రాజ్యసభ సభ్యులు 8 మందిని చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా, వ్యవసాయ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకునేలా చర్యలకు ఉపక్రమించాలని రాష్ట్రపతి కోవింద్కు ఆజాద్ విన్నవించారు.
Next Story