- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ముస్లిం వ్యక్తి మత సామరస్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం మండలం కేంద్రంలో కార్తీకమాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏవైఆర్ ఎర్త్ మూవర్స్ యజమాని షేక్ సల్మాన్ అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు శుక్రవారం భిక్ష(సహపంక్తి భోజనం) ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా స్వాములకు భోజనం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటిన సల్మాన్ను అయ్యప్ప స్వాములు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి గోవర్ధన్, చుంచ వీరస్వామి, అనిల్, రామరావు, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Next Story