- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అయోధ్య రామమందిరానికి సంబంధించి ఏ విషయమైనా ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించాలని ట్రస్టు సభ్యులు పిలుపు నివ్వడంతో దేశ, విదేశాల నుంచి డొనేషన్లు వెల్లువెత్తాయి.
ఇప్పటివరకు వచ్చిన ఫండ్ విలువ సుమారు రూ.230 కోట్లు ఉంటుందని రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ మెంబర్ స్వామి గోవింద్ దేవ్గిరి శుక్రవారం ప్రకటించారు. జనవరి 15న స్వచ్ఛంద విరాళాలు అందించాలని పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా వచ్చిన నగదు విలువ ఈ మేరకు చేరిందని ఆయన తెలిపారు.
Next Story