అయోధ్యకు చేరుకున్న 400 కేజీల తాళం (వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2024-01-25 04:27:26  IST  )

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తోంది.

అయోధ్యకు చేరుకున్న 400 కేజీల తాళం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22 (సోమవారం) ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువు దీరాడు. అయితే ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా పూర్తి చేసే పనిలో రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తలమునకలైంది. ఈ నేపథ్యంలో శనివారం 400 కేజీల బరువున్న తాళం అయోధ్యలోని అలీఘడ్‌కు చేరుకుంది. ఆరు నెలలు కష్టపడి ఈ తాళాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story