- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఢిల్లీ హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో గూమిగూడవద్దని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలను అడ్వకేట్లు, సాధారణ ప్రజలు, లిటిగెంట్లు పాటించాలని ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఒక చోట గుమిగూడడాన్ని మానుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని తెలిపింది.
tags:delhi high court, coronavirus, advisory, gatherings
Next Story