న్యాయస్థానం ప్రాంగణంలో గుమిగూడకండి : ఢిల్లీ హైకోర్టు

by  |
న్యాయస్థానం ప్రాంగణంలో గుమిగూడకండి : ఢిల్లీ హైకోర్టు
X

న్యూఢిల్లీ : కరోనా వైరస్(కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యలో భాగంగా ఢిల్లీ హైకోర్టు పలు సూచనలు జారీ చేసింది. కోర్టు ప్రాంగణంలో గూమిగూడవద్దని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలను అడ్వకేట్లు, సాధారణ ప్రజలు, లిటిగెంట్లు పాటించాలని ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఒక చోట గుమిగూడడాన్ని మానుకుని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని తెలిపింది.

tags:delhi high court, coronavirus, advisory, gatherings

Next Story