- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అరెస్టు కావచ్చంటూ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్లోని మధురవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మంత్రులంతా అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. ఐదేళ్ల పరిపాలనా కాలంలో టీడీపీ నేతలు అవినీతికి కాదేదీ అనర్హం అన్ని రీతిలో ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదని విమర్శించారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు వైజాగ్తో పాటు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
Next Story