- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం సమయంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. నిర్మల్ నుండి కౌట్ల (బి) గ్రామం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి పంట పొలాల వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని నిర్మల్ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Next Story