అదుపుతప్పి ఆటో బోల్తా

by  |
అదుపుతప్పి ఆటో బోల్తా
X

దిశ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం సమయంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. నిర్మల్ నుండి కౌట్ల (బి) గ్రామం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి పంట పొలాల వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని నిర్మల్ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Next Story

Most Viewed