- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్నాం. మళ్లీ ఇంత పెద్ద ఎత్తున అపరాధ రుసుమలు పెంచడం దారుణమంటూ విశాఖలో ఆటో రిక్షా కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జీవీఎంసీ నుంచి గాంధీ విగ్రహం దాకా నిరసన ప్రదర్శన చేశారు. జీవో నంబరు 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 40వేల వరకు జరిమానా విధించాలనే నిర్ణయం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పొట్టగొట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story