కరోనాతో ఆటో డ్రైవర్ మృతి

by  |
కరోనాతో ఆటో డ్రైవర్ మృతి
X

దిశ, స్టేషన్ ఘన్పూర్: కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంద్రి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రాణాలు మాత్రం నిలబడటం లేదు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన గర్వందుల రమేష్ (48) అనే ఆటో డ్రైవర్ కొవిడ్ తో ఆదివారం మృతి చెందాడు. ఐదు రోజుల కిందట జనగామ ఏరియా ఆసుపత్రిలో చేరిన రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Next Story