- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్టేషన్ ఘన్పూర్: కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంద్రి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేస్తున్నా ప్రాణాలు మాత్రం నిలబడటం లేదు. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన గర్వందుల రమేష్ (48) అనే ఆటో డ్రైవర్ కొవిడ్ తో ఆదివారం మృతి చెందాడు. ఐదు రోజుల కిందట జనగామ ఏరియా ఆసుపత్రిలో చేరిన రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story