- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బూర్గంపాడు: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ శరత్ ఆదివారం బూర్గంపాడు మండలం పరిధిలో పర్యటిస్తారనే సమాచారంతో బూర్గంపాడు మండల పరిధిలోని పలు శాఖల అధికారులు అర్ధరాత్రి సమయంలో పంచాయతీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి సమయంలో రహదారుల వెంబడి పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో స్థానిక గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు.. ఒక్కసారిగా ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో రాత్రికి రాత్రి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
Next Story