- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి విసిరిన ఛాంలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాసంలో ఆదివారం సినీ గేయ రచయిత చంద్రబోస్ మొక్కలు నాటారు.
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని చంద్రబోస్ అన్నారు. మన జీవితం, సమాజం, భవిష్యత్ పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారం అన్నారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్, ప్లేబ్యాక్ సింగర్ ఎంఎం శ్రీలేఖ, సినీ దర్శకులు మున్నాకు చంద్రబోస్ విసిరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.
Next Story