- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్ : రానురాను నేటి సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. మృగాళ్ల వారి కామవాంఛ తీర్చుకునేందుకు చిన్నపెద్దా తేడా లేకుండా విచక్షణ మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే భైంసా పట్టణంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… భైంసా పట్టణానికి చెందిన షేక్ అజీమ్(24) మేస్త్రీ పనిచేస్తుంటాడు. అయితే అజీమ్ నివసించే వాడలోనే ఉంటున్న ఓ మైనర్ బాలిక (7) పై శనివారం రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల తెలిపారు.
Next Story