- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని ఓ ప్లైవుడ్ కంపెనీ యాజమాన్యం దారుణానికి పాల్పడ్డారు. కంపెనీలో పనిచేసే కార్మికులను విచక్షణ రహితంగా చితకబాదారు. లాక్డౌన్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్తామని.. తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కంపెనీ సూపర్వైజర్ కొట్టాడని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసినందుకు డబ్బులు అడిగితే.. ఇలా కొట్టడం సరైంది కాదని బాధితులు వాపోయారు.
tag: Attack, migrant workers, supervisor, salary, Plywood Company, rangareddy
Next Story