- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడుని హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. అరెస్టుకు పూర్వమే పైల్స్ ఆపరేషన్ చేసుకున్న ఆయనను శ్రీకాకుళం నుంచి విజయవాడకు తీసుకురావడంతో గాయం తిరగబెట్టింది. దీంతో జీజీహెచ్లో మరోసారి ఆయనకు ఆపరేషన్ నిర్వహించి, అక్కడే ఏసీబీ అధికారులు ఆయనను మూడు రోజుల పాటు విచారించారు. అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినప్పటికీ అనారోగ్యంతో ఉన్నానని, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని హైకోర్టును ఆశ్రయించడంతో అనుమతి లభించింది. ఈ మేరకు ఆయనను విజయవాడ సబ్ జైలు నుంచి రమేశ్ ఆస్పత్రికి తరలించారు.
Next Story