అచ్చెన్నాయుడు కేసు వాయిదా

by  |
అచ్చెన్నాయుడు కేసు వాయిదా
X

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్​పై తదుపరి విచారణను.. హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకొని సమాచారం సేకరించారని.. బెయిల్​ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేసింది.

Next Story

Most Viewed