- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను.. హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకొని సమాచారం సేకరించారని.. బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.
Next Story