అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

by  |
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది. అచ్చెన్నాయుడిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు విచారించారు. ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed