- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు అసదుద్దిన్ ఓవైసీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఇదేనా కాంగ్రెస్ సెక్యూలరిజం అంటూ విమర్శలు ఎక్కుపెట్టాడు. ఈ దేశం ఏ ఒక్క మతానికి చెందింది కాదని, ఇది అందరిదని ఘూటు వ్యాఖ్యలు చేశాడు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కలిసి దేశంలో కొత్త విధానానికి నాంది పలుకుతారా ? అంటూ ఫైర్ అయ్యారు. హిందుత్వం అనే నినాదాన్ని మీరు మరింత పెంచి పోషిస్తున్నట్టుంది అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఇప్పుడు హిందుత్వం పులుముకున్న పార్టీలకు మరింత ఊతం ఇచ్చేలా కనిపిస్తున్నాయని విమర్శి్ంచారు.
Rahul & INC fertilised the ground for Hindutva. Now they’re trying to harvest majoritarianism. Bringing “Hindus to power” is a “secular” agenda in 2021. Wah!
India belongs to all Bharatiyas. Not Hindus alone. India belongs to people of all faiths & also those who have no faith pic.twitter.com/9EfpynChqU
— Asaduddin Owaisi (@asadowaisi) December 12, 2021