హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణస్వీకారం

by  |
హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఉదయం సీజే అరూప్ కుమార్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. సీజే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed