- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
శ్రీకాళహస్తిలో ర్యాలీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేయాలని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుతోనే శ్రీకాళహస్తిలో కరోనా వైరస్ విజృంభిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పందించారు. తాను ఎటువంటి ర్యాలీ చేపట్టలేదన్నారు. కాల్వ శ్రీనివాసులు చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
Tags: kalva srinivasulu, tdp, mla madhusudanreddy, srikalahasthi
Next Story