- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇల్లు కబ్జా చేయాలని చూసిన ఓ రాజకీయ నాయకుడు కటకటాల పాలయ్యాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని రహమ్మత్నగర్లో 224గజాల ఇంటికి సంబంధించి స్థానిక రాజకీయ నేత బాల ప్రకాష్ తప్పుడు పత్రాలు సృష్టించారు. ఇదే క్రమంలో ఆ ఇల్లును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా యాజమాని మల్లికార్జున్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. డాక్యమెంట్లు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. దీంతో మంగళవారం బాలప్రకాశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story