- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : దాయాది దేశం పాకిస్తాన్, చైనాల మధ్య సైనికపరమైన సమన్వయం పెరిగిందని, ఇవి రెండు జట్టుకట్టి దాడి చేసే ముప్పును కొట్టిపారేయలేమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె హెచ్చరించారు. అందుకే రెండు సమస్యలను ఒకే సారి డీల్ చేసే వ్యూహం అవసరమని అభిప్రాయపడ్డారు.
సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి ఆకస్మిక ఘటనలు చోటుచేసుకున్నా ఎదుర్కోవడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నదని వివరించారు. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తొలగించడంపై త్వరలోనే ఏకాభిప్రాయం ఏర్పడుతుందని ఆశాభావం ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పటికీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, భారత్ ఈ సమస్యనూ ఇప్పటికీ ప్రభావవంతంగా ఎదుర్కొంటూనే ఉన్నదని తెలిపారు.
Next Story