- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత ప్రధాని మోడీని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే గురువారం కలిశారు. కొవిడ్ మేనేజ్మెంట్ సమయంలో భారత సైన్యం చేపట్టిన వివిధ ప్రణాళికలను ప్రధానికి ఆర్మీ చీఫ్ వివరించారు. అన్ని రాష్ట్రాలకు ఆర్మీ మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచామని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్మీ తాత్కాలిక ఆస్పత్రుల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ ఆస్పత్రులను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఆక్సిజన్, వైద్య పరికరాలు రాష్ట్రాలకు చేర్చేందుకు ఆర్మీ సిబ్బంది అందుబాటులో ఉంటుందని నరవణే ప్రధాని మోడీకి వెల్లడించారు.
Next Story