‘నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట’

by  |
‘నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట’
X

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గంలోని అన్ని కాలనీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్​డీసీ చైర్మన్ ​దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. గురువారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో నూతనంగా వేసిన బీటీ రోడ్డును స్థానిక కార్పొరేటర్​ కొప్పుల విఠల్​ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని కాలనీ పరిసరాలల్లో మొక్కలు నాటారు.



Next Story

Most Viewed