- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ మూర్తి ఆలయంలో దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేయనున్నారు. అయితే దేవాలయంలో నిత్యపూజలు యథాతథంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
Next Story