- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్కు జీఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పన్నులు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నది. దీనిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు రెహ్మాన్. పాటలపై పేటెంట్ హక్కు ఉన్న సదరు నిర్మాతాలే పన్నులు చెల్లిస్తారని రెహ్మాన్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో జీఎస్టీ కమిషన్ నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.
Next Story