- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లుల పై విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమితో మిత్ర పక్షంగా ఉన్న పార్టీలు సైతం ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇన్ని పరిణామాల మధ్య సెప్టెంబర్ 20న పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపారు. దీంతో ఆదివారం ఆ మూడు బిల్లుల పై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం ముద్రవేశారు.
Next Story