- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ను డీజీపీ మహేందర్రెడ్డి ప్రశంసించారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నేరం రుజువు చేయించేందుకు శాస్త్రీయ పరిశోధన చేసి ఎంతో కష్టపడి తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ పి.కాశిరెడ్డి నేరాన్ని రుజువు చేయించాడు. దీంతో ఇవాళ పి.కాశిరెడ్డిని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి నగదు రివార్డు అందజేసి, ప్రశంసా పత్రంతో సన్మానించారు.
Next Story