రెండు జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులు 

by  |

దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలకు బీజేపీ నూతన రథసారథులను నియమిస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను, వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాజవర్ధన్ రెడ్డిలను నియమిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ సందర్భంగా వారికి కార్యకర్తలు, సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story

Most Viewed