- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య ఆసరా పెన్షన్ వయసును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు కుదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం ప్రకటనలో తెలిపారు. 57 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిరుపేదలు ఆగస్టు 31 లోగా ఈ-సేవా లేదా మీ సేవ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రము కానీ, బొనఫైడ్, పదవ తరగతి ఉత్తీర్ణత పత్రము, ఓటర్ గురింపు కార్డు ఆధారంగా వయసును నిర్ధారిస్తారని తెలియజేశారు. అందుకే, జిల్లాలోని అర్హులైన నిరుపేదలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Next Story