- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్: 2020-21 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీ అందోల్ బాలుర గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరక పాఠశాల ప్రిన్సిపాల్ ధావన్ రాజ్ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఐదో తరగతి-43, అరో తరగతి-22, ఏడో తరగతి-5, ఎనిమిదో తరగతి-22 మైనారిటీ సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సందేహాలుంటే 7331170824 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
Next Story