- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాచారం: జలమండలి సరఫరా చేసే మంచినీటి సరఫరా పొందడానికి క్యాన్ నెంబరుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని మీర్ పెట్ హెచ్.బీ కాలనీ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 31 వ తేదీ చివరి గడువులోగా ఉచిత మంచినీటి సరఫరా సేవను నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఉచిత మంచినీటి సరఫరాకు hyderabadwater.gov.in వెబ్ సైట్ లో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story