మహిళలకు సీఎం జగన్ బంపరాఫర్

by  |
మహిళలకు సీఎం జగన్ బంపరాఫర్
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఏపీ సీఎం వైయస్ జగన్ బంపరాఫర్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున అంటే మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే మహిళలకు ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో రాయితీ ఉంటుందని తెలిపారు. ఇకపోతే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి7న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.



Next Story

Most Viewed