- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఏపీ సీఎం వైయస్ జగన్ బంపరాఫర్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున అంటే మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే మహిళలకు ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో రాయితీ ఉంటుందని తెలిపారు. ఇకపోతే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి7న రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.
Next Story