- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: గాజువాక అత్యాచార ఘటనలో నిందితులను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం దుర్మార్గమని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు అన్నారు. అరాచక పాలనకు ఏపీని అడ్డాగా మార్చారని వైసీపీపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు గణనీయంగా పెరుగుతున్నా సీఎం జగన్కు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు. 29.3 శాతంపైగా నేరాలు ఏపీలోనే జరుగుతున్నాయని ఆయన అన్నారు.
Next Story