- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: 124 ఘటనలు జరిగితే ఒక్క చోటుకూ సీఎం జగన్ వెళ్లలేదని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్క ఘటనలోనూ నిందితులను పట్టుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు వయసు గురించి చెబుతున్న వారు, ఆయనలా కొండ ఎక్కితే చాలని తెలిపారు. మీరు చేసే పనులకు రాళ్లు కాకుండా పూలు వేస్తారా అని అన్నారు. ఖబడ్దార్ పోలీసులూ… అందరి చిట్టా సిద్దం చేస్తున్నామని హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయ్యాక అందరి భరతం పడతామని తెలిపారు.
Next Story