- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు దేవస్థానం ఈవో శివాజీ, అర్చకులు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి స్పీకర్ సీతారాం, కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్ రామయ్యను దర్శించుకున్నారు. అధికారులు, పురోహితులు ఆయనకు స్వాగతం పలికారు. తదుపరి స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story