40కి చేరిన ఏపీ సచివాలయం కేసులు

by  |
40కి చేరిన ఏపీ సచివాలయం కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకు విపత్తు నివారణ, మరొకరు పాఠశాల విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రెండు కేసులతో కలిపి వెలగపూడి సచివాలయంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40కి చేరింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది.

Next Story

Most Viewed