- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సచివాలయంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకు విపత్తు నివారణ, మరొకరు పాఠశాల విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రెండు కేసులతో కలిపి వెలగపూడి సచివాలయంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40కి చేరింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొందరు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించింది.
Next Story