- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక నిర్వహణపై న్యాయ సలహా తీసుకోనున్నారు. అంతకంటే ముందు సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ నిమ్మగడ్డ చర్చలు జరుపుతున్నారు.
Next Story